సత్యవతి రాథోడ్ ఐటీడీఏ నిధుల నుండి కంది కొండ లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ కు బీటీ రోడ్ల మహర్దశ

Spread the love

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కొరివి మండలం పరిధిలోని కంది కొండ గుట్ట కు. బి టి. రోడ్డు
మంజూరు అయిన సందర్భంగా

*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR కి మరియు మంత్రి KTR కి, రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. కూరవి మండల Z P T C బండి వెంకట్ రెడ్డి కి. బి బి నాయక్ తండ గ్రామ సర్పంచ్ బోడ శ్రీను ఆధ్వర్యంలో కంది కొండ లక్ష్మి నరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి ఎంతో చరిత్ర కలిగిన దేవాలయం కు అభివృద్ధి కొరకు కంది కొండ T O లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ మరియు కంది కొండ T O. P R రోడ్డు T O లచ్చ తండ వరకు మొత్తం 3.65 ముడు కోట్ల అరువై ఐదు లక్షల రూపాయల తో B T రోడ్డు మంజూరు చేసినా మన మంత్రి సత్యవత్తి రాథోడ్ అక్క గారి ఆ లక్ష్మి నరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతు గుట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేసినాము

ఈ కార్యక్రమంలో బోడ రవీందర్. బోడ వెంకన్న బానోతు సైదులు. బావుసింగ్. పాండు. హన్మంతు. రాజు . విరన్న. . శంకర్. ప్రశాంత్. సుమన్. సురేష్. ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page