చేవెళ్ల గడ్డపై రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్పల్లి మున్సిపల్ కేంద్రంలో గల పోలింగ్ బూత్ లను కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి…
చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ…
గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కారణంగా గండాలయ్య పేట నుంచి పైకి ఎగబాకిన మంటలు . గుంటూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది రాక..
ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు…
సాక్షిత శంకర్పల్లి: చేవెళ్ల గడ్డపై బిజెపి బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని శంకర్పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గండు రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి చేవెళ్ల…
ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు. ములుగు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రి…
కొండ బాలకృష్ణ బీఅర్ఏస్ పార్టీకి,పద్మశాలి సమాజానికి చేసిన సేవలు మరువలేనివి-టి పి ఎస్ రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కొండ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో క్రియశిల పాత్ర వహించిన వ్యక్తుల్లో కొండ బాలకృష్ణ ముఖ్యుడని,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన విభాగంలో తమ వంతు అనేక సహాయ కార్యక్రమాలు బాలకృష్ణ…
వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి నిర్వహించే మహా జాతర సమ్మక్క సారలమ్మ మేడా రం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించ డానికి మరియు. యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను…
వికారాబాద్ జిల్లా మీడియా తో మాట్లాడుతున్న మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థిని గెలిపించాలని తెలిపారు
రామ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను పాల్గొన్న మన్నేబోయిన కృష్ణ యాదవ్ టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు. బాబుజి ఆశాలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజలందరూ ముందుకెళ్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.నేత శీను.…