రామ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి

Spread the love

రామ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను పాల్గొన్న మన్నేబోయిన కృష్ణ యాదవ్ టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు. బాబుజి ఆశాలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజలందరూ ముందుకెళ్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.నేత శీను. మురళి రాజు. లక్ష్మీనారాయణ. బిక్షపతి తదితరు నాయకులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page