వైసిపి కి రోజులు దగ్గర పడ్డాయి

బాపూజీ నగర్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం నంద్యాల మండలం బాపూజీ నగర్ గ్రామంలో శంఖారావం కిట్లను పంపిణీ చేయడం జరిగిందని మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ తులసి…

రామ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి

రామ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను పాల్గొన్న మన్నేబోయిన కృష్ణ యాదవ్ టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు. బాబుజి ఆశాలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజలందరూ ముందుకెళ్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.నేత శీను.…

మంజీరా వాటర్ ట్యాంక్ దగ్గర గల సాయిబాబా ఆలయ నూతన కమిటీ సభ్యులు,

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి తో, 30వ డివిజన్ నిజాంపేట్ మంజీరా వాటర్ ట్యాంక్ దగ్గర గల సాయిబాబా ఆలయ నూతన కమిటీ సభ్యులు, ఆలయ వ్యవస్థాపకుడు, షిరిడి…

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర తెలంగాణ దషాబుది వేడుకలు మొదటి రోజు ప్రారంభం

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర తెలంగాణ దషాబుది వేడుకలు మొదటి రోజు ప్రారంభం.

కోహిర్ దగ్గర డిజిల్ దొంగలను పట్టుకొన్న పోలీసులు

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోహిర్ దగ్గర డిజి ల్ దొంగలను పట్టుకొన్న పోలీసులు మీడియా తో మాట్లాడుతున్న S P కోటిరెడ్డి

సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి కళావెంకటరావు

సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి కళావెంకటరావు సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగిస్తుంది.చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు తెలిపారు.రామతీర్థం జంక్షన్‌…

అల్లాపూర్ డివిజన్లో పర్యటించగా దగ్గర్లో ఉన్న బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర చెత్తాచెదారం

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ , అల్లాపూర్ డివిజన్లో పర్యటించగా దగ్గర్లో ఉన్న బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర చెత్తాచెదారం ఎక్కువగా ఉండటం చూడడం జరిగింది ప్రజలకు…

ఏలూరులోని ఇండోర్ స్టేడియం దగ్గర నగరపాలక సంస్ట్ కు చెందిన
సామూహిక మూత్ర శాలల కాంప్లెక్స్

ఏలూరుఏలూరులోని ఇండోర్ స్టేడియం దగ్గర నగరపాలక సంస్ట్ కు చెందినసామూహిక మూత్ర శాలల కాంప్లెక్స్కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది.దీనిని ఏ ఉద్దేశంతో నిర్మించారో తెలియదు కాని నగరపాలక సంస్థ ఆశయం నెరవేరకుండా తయారయ్యింది.నగరపాలక సంస్థ మూత్రశాలలకు బదులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే లక్షలాది…

అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది.

నంద్యాల జిల్లా… ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలో కర్ణాటక నుండి అహోబిలం నరసింహస్వామి దర్శన నిమిత్తం 12 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న టెంపో విహికల్ అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి.…

దళిత బంధు ఎవరికిచ్చారో చిట్టా మా దగ్గర ఉంది : బీఎస్పీ క్రాంతి కుమార్

దళిత బంధు ఎవరికిచ్చారో చిట్టా మా దగ్గర ఉంది : బీఎస్పీ క్రాంతి కుమార్ వికారాబాద్ నియోజక వర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు ప్రజా సమస్యలు గాలికి వదిలేశారనీ బీఎస్పీ పార్టీ…

You cannot copy content of this page