ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్ల

ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్లకు శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రాములపల్లి గ్రామంలో MGNREGS…

గుడివాడలో కోటి 65లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సిపి నేతలు

వైఎస్ఆర్సిపి హయంలో గుడివాడ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు జరిగాయి- నాయకులు -ఎమ్మెల్యే కొడాలి నాని కృషితో వేలాదికోట్లతో గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించదు…. వారి ధ్యాసంతా ప్రజలకు కలిగే ప్రయోజనాలను అడ్డుకోవడమే గుడివాడ: గుడివాడ పట్టణంలో కోటి 65లక్షల…

మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి. కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

నగరంలో నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ…

సీసీ రోడ్ల నిర్మాణ పనులను దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంబించడం జరిగింది.

124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ కాలనీ, గురు గోవింద్ సింగ్ నగర్, అనసూయమ్మ మహంకాళి నగర్ కాలనీలలో రూ. 37 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…

నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఆరెకపూడి గాంధీ

చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో రూ. 13 కోట్ల 74 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్…

భవానీనగర్, జబ్బార్ లే అవుట్ రోడ్ల పనులను వేగవంతం చేయండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి భవానీనగర్, జబ్బార్ లే అవుట్ వద్ద జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించి పనుల వేగవంతానికి అధికారులు పర్యవేక్షించాలన్నారు‌. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి టీటీడీ పరిపాలనా…

బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన నిర్వహించారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…

6 కోట్ల 69 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం

చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 6 కోట్ల 69 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు కల్వర్ట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . చందానగర్…

సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 4 కోట్ల 69 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్,గోకుల్ ప్లాట్స్, సిద్ధివినాయక…

1 కోటి 64 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం,

మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 1 కోటి 64 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం, వరద నీటి కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ , మియాపూర్ డివిజన్ పరిధిలోని…

You cannot copy content of this page