ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన

Spread the love

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 2 కోట్ల 20 లక్షలు రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్పల్లి మొదలు 9 డివిజన్లో పలు సిసి రోడ్డులు నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించామని.. ఎక్కడికక్కడ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నామని రోడ్లు, మంచినీటి పైప్లైన్లు, పార్కులు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కొరకు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నామని.. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్న ఎడల తమను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు ..అతి త్వరలోనే పనులు పూర్తవుతాయని దాదాపు 98 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు… ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతామని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో .. ఈ ఈ గోవర్ధన్ ఏ ఈ .అరవింద్…de బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page