తిరుపతి నగరంలో సప్తగిరి నగర్, తాతయ్యగుంట ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను, డ్రైన్లను మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక…
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ నియోజకవర్గ మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులకు రఘు నందిని పాఠశాల నుండి హై స్కూల్ వరకు 5 లక్షల వ్యాయంతో భూమి పూజ చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్…
గంటల వ్యవధిలో సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కే కు గ్రామస్తులు కృతజ్ఞతలు… మండలంలోని పెదపాలెం గ్రామం బీసీ కాలనీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ. 1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. పెదపాలెం…
వైఎస్ఆర్సిపి హయంలో గుడివాడ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు జరిగాయి- నాయకులు -ఎమ్మెల్యే కొడాలి నాని కృషితో వేలాదికోట్లతో గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించదు…. వారి ధ్యాసంతా ప్రజలకు కలిగే ప్రయోజనాలను అడ్డుకోవడమే గుడివాడ: గుడివాడ పట్టణంలో కోటి 65లక్షల…
తిరుపతి అభివృద్దికి కృషి చేస్తున్నాము : మేయర్ శిరీషతిరుపతి 44వ డివిజన్ మధురా నగర్లో నూతనంగ నిర్మించిన సిసి రోడ్డు, డ్రైన్లను టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి చేతుల మీదుగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్…
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ ఏకే భవన్ వద్ద 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ శ్రీమతి కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసి, నాణ్యతా లోపాలు లేకుండా గడువులోపట పనులను పూర్తి…
పటాన్చెరు లోని గౌతం నగర్ కాలనీలో GHMC నిధులు 42 లక్షలతో నూతన సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు…… పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో పాత రోడ్లు దెబ్బతిని కాలనీవాసులు రాకపోకలకు…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28&7వ డివిజన్ లో 10 లక్షల వ్యయంతో చేస్తున్న సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన…
సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన నిర్వహించారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…
మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్ నిర్మాణాల కొరకు శంకుస్థాపన నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల…