జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ నియోజకవర్గ మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో సిసి రోడ్

Spread the love

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ నియోజకవర్గ మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులకు రఘు నందిని పాఠశాల నుండి హై స్కూల్ వరకు 5 లక్షల వ్యాయంతో భూమి పూజ చేసిన

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చారి శ్రీమతి సరిత తిరుపతయ్య గారు

సరిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది అందులో భాగంగానే ప్రతి గ్రామంలో వీధి రోడ్లు ఉండాలన్న ఉద్దేశంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తుందని అనంతరం అమరవాయి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు

వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి, అమరవాయుకృష్ణారెడ్డి, బిజ్జారం గ్రామ మాజీ ఉపసర్పంచ్ గోవిందు గోకారి, మెకానిక్ గోవిందు, గుడికాటి ఆశన్న, శాప కండ్ల కర్రన్న, ఉలియపల్లి జంగిలన్న, అమరవాయి గ్రామ MRPS తిమ్మన్న, ధోని ఆంజనేయులు, తిప్పన్న, రాజు, హర్వ రఘు బండ భాస్కర్, ప్రభాకర్, సామిల్,అరగిద్ద మాజీ సర్పంచ్ నర్సింలు, రాజేష్, పెద్దోడి రామకృష్ణ, గంజి రాములు, తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page