138 వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే)

Spread the love

దుబ్బాక పట్టణ కేంద్రంలోని ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు నర్మెట ఏసురెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్, మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చి కార్మికుల పోట్టగొట్టే, జీవోను తీసుకొచ్చి, కార్మికులందరినీ రోడ్డు పలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే గతంలో కార్మికులకు మేలు జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేస్తూన్నది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్ పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page