తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రంలో సుమారుగా రూ.8.15 కోట్ల రూపాయలు విలువైనటువంటి 1.764 కేజీల బంగారు నగలు, 58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా…
సౌదీ అరేబియాలో పొరపాటున ఓ బాలుడి మృతికి కారణమైన అబ్దుల్ రహీం 2006లో ఘటన.. అప్పటి నుంచి సౌదీ జైల్లోనే మగ్గుతున్న కేరళ వ్యక్తి 2018లో అబ్దుల్కు మరణశిక్ష విధించిన సౌదీ న్యాయస్థానం ఆ తర్వాత ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు…
బీహార్ నుండి అక్రమంగా తరలించిన 2.5 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరేట్లను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు
విశ్వసనీయ సమాచారం మేరకు SOT రాజేంద్రనగర్ బృందం ఒక కంటైనర్ వాహనం RJ 11 GB 7568, పాట్నా, బీహార్ రాష్ట్రం నుండి హైదరాబాద్ వచ్చి RGIA పీఎస్ పరిధిలోని శ్రీధర్ ఐషర్ పార్కింగ్ ఏరియా వద్ద పార్క్ చేసివుండగ తనిఖీ…
ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ…
లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సయిజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ లోని చామరాజ నగర్ నియోజక వర్గంలో రూ 98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పట్టుబడిన…
కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసులపై ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది.
కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. ఏప్రిల్ నుంచి అమల్లోకి.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే…
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన…
కీసర : అతను మిషన్ భగీరథ ఏఈ రాహుల్.. ఆన్లైన్ గేమ్స్, రమ్మీలాంటి పలు బెట్టింగ్ గేమ్స్లకు బానిసై సుమారు రూ.15 కోట్ల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో…
నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ (హిమ్మత్ నగర్), 15వ (సంగమల్లయ్య పల్లె) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల…