ఇప్పటికే పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు తాజాగా పేటీఎంపై జరిమానా వడ్డించిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మనీలాండరింగ్ వ్యతిరేక చట్టం నిబంధనలు ఉల్లంఘించిన అంశంలో జరిమానా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షల సుడిగుండంలో చిక్కుకున్న ప్రముఖ పేమెంట్స్ పోర్టల్…
నదియా జిల్లాలోని కృష్ణానగర్లో రూ.15,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి Narendramodi.
కాన్పూర్ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని అదానీ గ్రూప్ సోమవారం ప్రారంభించింది. అదానీ డిఫెన్స్ వై ఏరోస్పేస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్పూర్లోని ఫ్యాక్టరీలలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడి…
దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు రికవరీ. 15 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం. 9 మంది ముద్దాయిలు అరెస్టు. ది.21.02.2024 సాయంత్రం సుమారు 06.00…
*116 మందికి 1.16 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట ఎమ్మార్వో ఆఫీసులో కార్పొరేటర్లు అంబర్ పేట ఇ.విజయ్ కుమార్ గౌడ్ , బాగ్ అంబర్పేట్ శ్రీమతి పద్మ వెంకట్ రెడ్డి , నల్లకుంట శ్రీమతి అమృత తో కలసి పెద్ద ఎత్తున, 116 మంది…
అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…
గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…
ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు గురువారంతో ముగిసింది. చలాన్ల గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.…
బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు ఎన్నికల కమిషన్కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో కీలక వివరాలు పేర్కొన్న…
ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన రిటైర్డ్ డీజీపీ మహేందర్రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.…