TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ‘జయ జయహే…
Whatsapp Image 2024 01 21 At 7.48.40 Pm

డోన్ ఎమ్మెల్యేగా కోట్ల, అనంతపురం ఎంపీగా కాల్వ

రానున్న ఎన్నికల్లో 58 మంది అసెంబ్లీ అభ్యర్థులు,10 మంది పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేస్తూ వైఎస్సార్‌సీపీ నాలుగు జాబితాలను విడుదల చేసింది. విపక్ష టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఇప్పుడు అంచనాలు మళ్లుతున్నాయి.పొంగల్ తర్వాత 25 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల…
Whatsapp Image 2024 01 20 At 12.22.17 Pm

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పారు.…
Whatsapp Image 2024 01 18 At 6.38.40 Pm

తెలంగాణలో ₹ 12 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో ₹ 12 వేల కోట్ల పెట్టుబడులుపెట్టనున్న అదానీ.. ఇంకోసారి మోడీ దేశ సంపద అదానీ, అంబానీకి దోచిపెడ్తున్నాడు అంటే..

ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్_మార్చి 6న ఎన్నికలు_3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు.…

దైవ ప్రచారం ముసుగులో రూ.1.21 కోట్ల విలువైన గంజాయి సరఫరా

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను పోలీసులు తనిఖీ చేయగా అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయి వారి కంటబడింది. ముగ్గురు వ్యక్తులు ఓ ఆటోను కొని దాన్ని…

2 ఎకరాలలో 3 కోట్ల 95 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగు

*2 ఎకరాలలో 3 కోట్ల 95 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభోత్సవం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * *సాక్షిత :శేరిలింగంపల్లి డివిజన్…

సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

సాక్షిత.. సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన్లో విస్తృతంగా పర్యటించి సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ అధికారులు,…

ఓ ఆర్ ఆర్ జంక్షన్ నుండి పెద్ద కంజర్ల మీదుగా శివానగర్ వరకు 22 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న రోడ్డు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని ఓ ఆర్ ఆర్ జంక్షన్ నుండి పెద్ద కంజర్ల మీదుగా శివానగర్ వరకు 22 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన…

2 కోట్ల 20 లక్షల DMFT నిధులతో ఎత్తు వంతెన నిర్మాణమునకు శంకుస్థాపన

2 కోట్ల 20 లక్షల DMFT నిధులతో ఎత్తు వంతెన నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు … లక్షెట్టిపేట మండలం లోని NH63 నుండి పోతేపల్లి రహదారిలో ప్రస్తుతమున్న రోడ్ డ్యామ్ స్థానములో 2 కోట్ల…

You cannot copy content of this page