ఓ ఆర్ ఆర్ జంక్షన్ నుండి పెద్ద కంజర్ల మీదుగా శివానగర్ వరకు 22 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న రోడ్డు

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని ఓ ఆర్ ఆర్ జంక్షన్ నుండి పెద్ద కంజర్ల మీదుగా శివానగర్ వరకు 22 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.
జిన్నారం మండల పరిధిలోని శివానగర్ గ్రామంలో యూత్ బిల్డింగ్, రజక సంఘం భవనాలను ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page