జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గొనీ దిశానిర్దేశం చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి…

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగు రోడ్డుపై పటాన్‌చెరు ఎగ్జిట్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని.. సుల్తాన్‌పూర్ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే కిందికి దిగాడు.…

రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి: మరణంలోనూ వీడని స్నేహం

వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్‌ విద్యార్థు లు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసు వారే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

365వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

తెల్లవారుజామున విశాఖపట్నం నుండి హైద్రాబాద్ (భాగ్యనగరం) వెళ్తున్న లారీ 365వ జాతీయ రహదారి (టేకుమట్ల వద్ద) ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయినా వాహనాన్ని వెనకనుండి…

రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ…

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం.

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం. అధిక వేగం తో వాహనాలు నడపవద్దు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు. హెల్మెట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు. రాంగ్ రూట్ లో వాహనాలు నడపవద్దు అని విజ్ఞప్తి చేశారు.…

తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11…

కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.

ఆటోను ఢీ కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు బోధిలోకి బోల్తా పడిన ఎక్సైజ్ శాఖ వాహనం. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్న అవనిగడ్డ ఎస్సై రమేష్..

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ సాగరిక కుమార్తె మృతి.

సాగరికకు, ఆమె భర్తకు, కుమారునికి తీవ్ర గాయాలు. ఒంగోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన సాగరిక కుమార్తె ప్రియా. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ పిచ్చిక సాగరిక ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు…

రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో

రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో శంకర్‌పల్లి: మార్చి 22: (సాక్షిత న్యూస్): రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో అని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధి 8వ వార్డు ఫతేపూర్ వార్డు కల్లు దుకాణం…

You cannot copy content of this page