అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ….

మైలవరం తెలుగుదేశం పార్టీలో చేరికలు కూడా అదే రీతిలో సాగుతూనే ఉన్నాయి మైలవరం పార్టీ కార్యాలయం లో 8 వ వార్డుకు చెందిన 30 కుటుంబాల వారు వైసిపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస రాగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు…

మదనపల్లిలో అక్రమంగా ఓ బారుకు తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబి పోలీసులు

అన్నమయ్య జిల్లా మదనపల్లె మదనపల్లిలో అక్రమంగా ఓ బారుకు తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబి పోలీసులు పెద్ద ఎత్తున సీజ్ చేశారు. అర్థ రాత్రి సమయంలో నిందితులతో పాటు 12కేసుల కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్న అధికారులు, బార్ నిర్వాహకులపై కేసు నమోదు…

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి ప్రగతినగర్‌లో జరిగింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్‌ (21) అలియాస్‌ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య…

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా ఓ సలహదారును నియమించారు: నిమ్మగడ్డ రమేశ్

ఏపీలో 45 మంది సలహాదారులు ఉన్నారన్న నిమ్మగడ్డ కోడ్ ను ఉల్లంఘించి ఇంకొక సలహాదారును నియమించారని ఆరోపణ సలహాదారులు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఈ సలహాదారు నియామకాన్ని సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నిమ్మగడ్డ.

సికింద్రాబాద్..అర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు

సికింద్రాబాద్..అర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు..నకిలీ సుడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి..2018…

తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఐ ఎన్ టి ఎస్ ఓ లో విద్యార్ధుల ప్రతిభ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో తమ ప్రతిభతో ఎన్నో బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఐదుగురు విద్యార్థులు టాబు,…

ఎస్ టి ఓ భూమయ్యకు బహుకరణ

రంగారెడ్డి :శంకర్పల్లి :ఫిబ్రవరి 23(సాక్షిత న్యూస్) : టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కొమ్ముల లోకేశ్వర్ ఎస్ టి ఓ భూమయ్యకు టిఆర్టిఎఫ్ 2024 క్యాలెండర్ ని బహుకరించారు ఈ సందర్భంగా ఎస్టీఓ భూమయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల…

ఆర్ ఓ బి పై ట్రాఫిక్ జామ్…

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నుండి ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి పై బస్సు పంచర్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. జమ్ములమ్మ ఉత్సవాలు ఉండగా కర్ణాటక, కర్నూల్, ఇతర రాష్ట్రల నుండి…

ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరు కు…

You cannot copy content of this page