ఆర్ ఓ బి పై ట్రాఫిక్ జామ్…

Spread the love

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నుండి ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి పై బస్సు పంచర్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. జమ్ములమ్మ ఉత్సవాలు ఉండగా కర్ణాటక, కర్నూల్, ఇతర రాష్ట్రల నుండి భక్తులు తరలి రావడం ప్రధాన రహదారి ఆర్వోబి కావడంతో బస్సు ఆర్వోబి పై నిలిచిపోవడంతో ఒక్కసారిగా సమస్య వచ్చి పడింది.కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణ బ్రిడ్జి పనులు జరుగుతుండటంతో భారీ వాహనాలు ఇదే మార్గం గుండా వెళ్లానున్న నేపథ్యంలో కిలోమీటర్లు కొద్దీ నిలిచిపోయిన వాహనలు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..

Related Posts

You cannot copy content of this page