జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నుండి ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి పై బస్సు పంచర్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. జమ్ములమ్మ ఉత్సవాలు ఉండగా కర్ణాటక, కర్నూల్, ఇతర రాష్ట్రల నుండి…
వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ట్రాఫిక్ జామ్ చేసిన అంగన్వాడి టీచర్స్
దోర్నాల మండలం తుమ్మల బైలు చెంచుగూడెం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో బస్సు,టిప్పర్ ఢీకొన్న సంఘటనలో బస్సులో లోని పలువురు ప్రయాణికులకు గాయాలు… రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం …సుమారు 2 గంటల పాటు స్తంభించిన వాహన…
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్ వద్ద…
వర్షాకాలం వరదల కారణంగా వినాయక్ నగర్ లో తరుచు డ్రైనేజీ జామ్ అవడం వలన కాలనీ వాసులు సమస్యను కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి దృష్టికి తేవడం జరిగింది. దానికి కార్పొరేటర్ స్పందిస్తూ వాటర్ వర్క్స్ సిబ్బందితో మాట్లాడి ఎయిర్టెక్ సహాయంతో…