దేశ రాజకీయాల్లోనే జగనన్న ఓ సంచలనం ఎమ్మెల్యే ప్రసన్న మహానేత వారసుడు మన కోసం దిగి వచ్చిన నాయకుడు జగనన్న మళ్లీ తిరిగి జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజుపాలెంలో 20వ తేదీ 40 మంది వేద పండితులతో మహా…
చంద్రబాబు నాయుడు జైల్లో ఓ కేజి పెరిగాడే కానీ… ఐదు కేజీలు తగ్గలేదు… జైలేమన్నా అత్తగారిల్లా…?? ఏసిలు పెట్టడానికి…?? సాక్షి లాంటి న్యూట్రల్ ఛానల్స్ లేకపోతే… చంద్రబాబు నాయుడు ఇప్పుడో, ఓ గంటలోనే పోయేట్టు… డెత్ బెడ్పై ఉన్నాడని అనుకొనే వారు…!!…
ఓ ఆర్ ఆర్ జంక్షన్ నుండి పెద్ద కంజర్ల మీదుగా శివానగర్ వరకు 22 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న రోడ్డు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని ఓ ఆర్ ఆర్ జంక్షన్ నుండి పెద్ద కంజర్ల మీదుగా శివానగర్ వరకు 22 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన…
వికారాబాద్ జిల్లా ఆర్ డి ఓ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నవి
Nara Lokesh: చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్.. ఆ ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు: లోకేశ్ రాజమహేంద్రవరం: ప్రజా సంక్షేమమే తప్ప అవినీతి చేయడం తమ కుటుంబ రక్తంలోనే లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని పోచి నవీన్ కుమార్ 2 కిడ్నీలను కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి కిడ్నీ ఆపరేషన్ కొరకై భౌరంపేట్ కౌన్సిలర్లు ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు MLA కేపీ.వివేకానంద దృష్టికి…
హైదరాబాద్ :శామీర్ పేట ఓఆర్ఆర్పై నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ఔటర్ రింగ్ రోడ్డుపై లియోనియా రిసార్ట్ వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ దాటి…
తెలంగాణ వాణిజ్య పనుల శాఖలో ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా వెంటనే కల్పించండి,,,, తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం సిఎస్ కు విజ్ఞప్తి తెలంగాణ…
కందుకూరు పట్టణంలో కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సుల్తాన్ మొహిద్దిన్ హాస్పిటల్, ముప్పారోశయ్య హాస్పిటల్, ప్రభుత్వఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ల నందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రియం వధ, జిల్లా ప్రోగ్రాం అధికారులు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్ కు చెందిన వెంకటలక్ష్మి, సుచిత్రకు చెందిన ఎం. సాయి చరణ్, గాగిల్లాపూర్ తండాకు చెందిన కే. రేఖ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆర్ధిక స్థితి బాగలేకపోవడంతో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్…