ఎస్ టి ఓ భూమయ్యకు బహుకరణ

Spread the love

రంగారెడ్డి :శంకర్పల్లి :ఫిబ్రవరి 23(సాక్షిత న్యూస్) : టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కొమ్ముల లోకేశ్వర్ ఎస్ టి ఓ భూమయ్యకు టిఆర్టిఎఫ్ 2024 క్యాలెండర్ ని బహుకరించారు ఈ సందర్భంగా ఎస్టీఓ భూమయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు మంచి విద్యను అందుకోవాలని స్టేట్ కౌన్సిలర్ కే బిక్షపతి మరియు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page