జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గొనీ దిశానిర్దేశం చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి…

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలి : కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో…

బి అర్ ఎస్ పార్టీ సన్నాహక సమావేశం

రాయికల్ పట్టణ లక్ష్మి గార్డెన్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆధ్వర్యం లో రాయికల్ పట్టణ,మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న బి అర్ ఎస్ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరైన జెడ్పీ ఛైర్మెన్ దావా…

చచ్చిపోయిన బి ఆర్ ఎస్, ఉనికే లేని బి జే పి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి పోటీయే కాదు

చచ్చిపోయిన బి ఆర్ ఎస్, ఉనికే లేని బి జే పి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి పోటీయే కాదు :ఉమ్మడి శామీర్ పేట్ మండల కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్…

పోలీస్ కమిషనర్ తో బేటి అయిన సి ఐ ఎస్ ఎఫ్ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్‌ నందన్

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు, శాంతిభద్రతలపై సెంట్రల్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ముందుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సి ఐ ఎస్ ఎఫ్ సౌత్‌ జోన్ -ll డిప్యూటీ…

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం ప్రకటించిన తరువాత సికింద్రాబాద్ శాసనసభ్యులు, పార్లమెంట్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ తొలిసారిగా తెలంగాణా భవన్ కు చురుకొని, బీ ఆర్ ఎస్ నగరధ్యక్షుడు, జుబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి…

జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ

జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి,ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామం లో పాదయాత్ర చేస్తూ,ప్రజలను పలకరిస్తూ,బి అర్ ఎస్ పార్టీ…

తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఐ ఎన్ టి ఎస్ ఓ లో విద్యార్ధుల ప్రతిభ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో తమ ప్రతిభతో ఎన్నో బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఐదుగురు విద్యార్థులు టాబు,…

బి ఆర్ ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నాగేందర్ గౌడ్ ?

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.ఇటీవల ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి తాను బరిలో ఉండబోనని ప్రకటించినందున పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే గెలుస్తుందని తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు…

విశాఖ పార్లమెంటు పరిధిలోని ఎస్ కోట నియోజకవర్గ నాయకులు టీడీపీలో చేరిక..

వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి. ఆమెతో పాటు 15 మంది సర్పంచ్ లు, 17 మంది ఎంపిటిసిలు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక..

You cannot copy content of this page