మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.ఇటీవల ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి తాను బరిలో ఉండబోనని ప్రకటించినందున పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే గెలుస్తుందని తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు…
వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి. ఆమెతో పాటు 15 మంది సర్పంచ్ లు, 17 మంది ఎంపిటిసిలు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక..
రంగారెడ్డి :శంకర్పల్లి :ఫిబ్రవరి 23(సాక్షిత న్యూస్) : టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కొమ్ముల లోకేశ్వర్ ఎస్ టి ఓ భూమయ్యకు టిఆర్టిఎఫ్ 2024 క్యాలెండర్ ని బహుకరించారు ఈ సందర్భంగా ఎస్టీఓ భూమయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 14వ డివిజన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎం ఎస్ బి సెలూన్ ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మరియు…
భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం…
వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్స్ లో నిర్వహించిన BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశం
వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్స్ లో నిర్వహించిన BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి…
హైదరాబాదులోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం చిన్నదాన్వాడ వరకు మరియు అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామని మరియు అలంపూర్ నియోజకవర్గంలోని బస్సు సౌకర్యం లేని…
కొండ బాలకృష్ణ బీఅర్ఏస్ పార్టీకి,పద్మశాలి సమాజానికి చేసిన సేవలు మరువలేనివి-టి పి ఎస్ రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కొండ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో క్రియశిల పాత్ర వహించిన వ్యక్తుల్లో కొండ బాలకృష్ణ ముఖ్యుడని,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన విభాగంలో తమ వంతు అనేక సహాయ కార్యక్రమాలు బాలకృష్ణ…
కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నుూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎఐసిసి కార్యదర్శి & మాజీ శాసనసభ్యులు . ఎస్. ఎ. సంపత్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్…….. యాంకర్ వాయిస్ అశ్వారావుపేటనియోజకవర్గం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు విజయ బేరి సమావేశం అశ్వారావుపేట నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్…