బి ఆర్ ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నాగేందర్ గౌడ్ ?

Spread the love

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.ఇటీవల ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి తాను బరిలో ఉండబోనని ప్రకటించినందున పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే గెలుస్తుందని తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఉద్యమకారుడు మరియు అదే విధంగా బీసీ నేతగా గుర్తింపు ఉన్న నాగేందర్ గౌడ్ తో చర్చలు జరిపినటు తెలుస్తుంది.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వ్యాప్తంగా పూర్తి పరిచయాలు ఉన్నందున నాగేందర్ గౌడ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఒక బీసీ నేతకు ఉద్యమ నేతకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని నియోజకవర్గపు ప్రజల అభిప్రాయం

Related Posts

You cannot copy content of this page