దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ ,

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని అపర్ణ గార్డెనియా లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , ఉప్పలపాటి…

సిఎం రేవంత్ రెడ్డి ని కలిసిన బిఅర్ఎస్ పార్టి ఎమ్మెల్యే దానం నాగేందర్

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

డివిజన్ అభివృద్దే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం…కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నూతనంగా వేసిన సీసీ. రోడ్లను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ. రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి…

బి ఆర్ ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నాగేందర్ గౌడ్ ?

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.ఇటీవల ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి తాను బరిలో ఉండబోనని ప్రకటించినందున పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే గెలుస్తుందని తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు…

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం…కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శేరిలింగంపల్లి డివిజన్ లోగల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం యందు అదనపు కొత్త భవనం..మెరుగైన సౌకర్యాలను స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో కలిసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ…

ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభకు భారీగా తరలిన శేరిలింగంపల్లి డివిజన్ శ్రేణులు…రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో నల్లగొండ సభకు భారీగా తరిలిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ మెంబర్లు, బస్తీ అధ్యక్షులు, బీఆర్ఎస్…

నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో “చలివేంద్రం” ను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ వారు కార్పొరేటర్ ని షాలువా కప్పి పూలబొకే ఇచ్చి సన్మానం…
Whatsapp Image 2024 01 21 At 5.55.06 Pm

స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హైదరాబాద్, రామచంద్రపురం యందు BHEL ఆవిర్భవించిన తరువాత ప్రప్రథమముగా BHEL పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించబడి, దినదిన ప్రవర్ధమానమై 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవ…

ఎలక్ట్రికల్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . బస్తీలలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని…

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ తుల్జభవాని అమ్మవారి ఆలయ ఆవరణలో బుయ్య మల్లేష్ గౌడ్ స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వామి కి పూజలు…

You cannot copy content of this page