జెండా ఊపి “సైకిల్ యాత్ర”ను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

*శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ శ్రీశ్రీశ్రీ తుల్జభవాని అమ్మవారి ఆలయం నుండి యాదాద్రి శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అరేకపూడి గాంధీ విజయం సాధించినందుకు సైకిల్ యాత్రను చేపట్టిన వి…

బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల నిధులతో చేపట్టనున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ…

నూతనంగా ఏర్పాటు చేసిన (“TAAZA FOODS “) తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

సాక్షిత : *శేరిలింగంపల్లి డివిజన్ లోగల గుల్మోహర్ పార్క్ నల్లగండ్ల ఎక్స్ రోడ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “TAAZA FOODS” తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ముఖ్య అతిధులుగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన శేరిలింగంపల్లి…

ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు.. పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత : కేటీఆర్ జన్మదినం సందర్బంగా మెగా రక్తదాన శిబిరం శేరిలింగంపల్లి లోగల కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ విప్, స్థానిక…

జిహెచ్ఎంసి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత :శేరిలింగంపల్లి డివిజన్ లో ప్రస్తుతం ఉన్న వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అనే గొప్ప ఆలోచనతో సుందరంగా తీర్చిదిద్ది రంగులతో మెరుగులు దిద్ది చిన్న మార్పులతో జిహెచ్ఎంసి వార్డు కార్యాలయముగా ఏర్పాటు…

చిరు వ్యాపారులకు గొడుగులు⛱️⛱️ అందజేసిన..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోని చిరు చిరు వ్యాపారులకు చేవెళ్ల ఎంపి డా. జి.రంజిత్ రెడ్డి సహకారంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న పట్టించుకోకుండా వ్యాపారం చేస్తున్న…

నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్ హుడ్ ప్రీ-స్కూల్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

*సాక్షిత : *శేరిలింగంపల్లి డివిజన్ లోగల దూబే కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్ హుడ్ ప్రీ-స్కూల్ ను ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ జిహెచ్ఎంసి రాగం నాగేందర్ యాదవ్ హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్ ని శాలువాతో ఘనంగా…

జిహెచ్ఎంసి మొన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత : శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరేకపూడి గాంధీ, జోనల్ కమీషనర్ శంకరయ్య, డిప్యూటీ కమీషనర్ వెంకన్న తో తదితర డివిజన్ కార్పొరేటర్లతో కలిసి మొన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ను, వాహనాలను ప్రారంభించిన…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత : * శేరిలింగంపల్లి డివిజన్ లోగల ఆరంభ టౌన్షిప్ లో ఆదివారం సాయంత్రం వేళ డైనమిక్ ప్యానెల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ GHMC, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు.…

తెలుగు నాటక రంగస్థల దినోత్సవ కార్యక్రమంలో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోగల సురభి కాలనీలోని నాటక మండలి వద్ద సాయంత్రం తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగస్థలం సందర్భంగా కేంద్ర…

You cannot copy content of this page