జిహెచ్ఎంసి మొన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

Spread the love

సాక్షిత : శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరేకపూడి గాంధీ, జోనల్ కమీషనర్ శంకరయ్య, డిప్యూటీ కమీషనర్ వెంకన్న తో తదితర డివిజన్ కార్పొరేటర్లతో కలిసి మొన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ను, వాహనాలను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, గోపాల్ యాదవ్, రవి యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్,, అజీమ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పురాప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page