జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి

జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి , స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ అల్లాపూర్ డివిజన్ సమస్యలను స్టాండింగ్ కమిటీలో…

జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యలు

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతనలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి,డిప్యూటీ కమీషనర్ సురేష్ మరియు అన్ని విభాగాల జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యల…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జిహెచ్ఎంసి బస్తీ బోర్ వెల్ మరమ్మతుల పనులను పర్యవేక్షించారు

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జిహెచ్ఎంసి బస్తీ బోర్ వెల్ మరమ్మతుల పనులను పర్యవేక్షించారు. అనంతరం శివాజీ నగర్ లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తక్షణమే…

ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలకు జిహెచ్ఎంసి సిబ్బందితో మరమ్మత్తు పనులు

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డితో కలిసి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలకు జిహెచ్ఎంసి సిబ్బందితో మరమ్మత్తు పనులు (ప్యాచ్…

కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన

కురిసిన భారీ వర్షాల ద్వారా కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి కురుస్తున్నటువంటి భారీ వర్షాల ద్వారా నదులలో కొత్త…

అమరవీరుల స్తూపం(గన్ పార్క్) వద్ద నుండి జి‌హెచ్‌ఎం‌సి ప్రధాన కార్యలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీ

సాక్షిత : టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం(గన్ పార్క్) వద్ద నుండి జి‌హెచ్‌ఎం‌సి ప్రధాన కార్యలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న *టి‌పి‌సి‌సి…

గురు గోవింద్ సింగ్ నగర్ కాలనీలో పర్యటించిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ *

సాక్షిత : 124 డివిజన్ పరిధిలోని పి జె ఆర్ నగర్ కాలనీ మరియు గురు గోవింద్ సింగ్ కాలనీలో వరద నీరు రోడ్లమీద పొంగి ప్రవహిస్తుండడంతో నిన్నటి నుండి కొనసాగుతున్న సహాయక చర్యలలో భాగంగా కూకట్పల్లి జోన్ జోనల్ కమిషనర్…

సహాయ కార్యక్రమాలకు జిహెచ్ఎంసి హెల్ప్ లైన్

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ…

నానక్ రామ్ గూడా లోని హెచ్‌జిసీఎల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు

సాక్షిత : ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని…

ఓల్డ్ రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన ఉన్న బస్తి లో డ్రైనేజీ సమస్య

రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన ఉన్న బస్తి లో డ్రైనేజీ సమస్య ఉంది అని స్థానికుల వినత మేరకు జలమండలి డిజిఎం శివకృష్ణ,మేనేజర్ జనార్దన్ లతో కలిసి పర్యటించి తక్షణ మంజూరు చేయిస్తా అని హామీ ఇచ్చిన…

You cannot copy content of this page