కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన

Spread the love

కురిసిన భారీ వర్షాల ద్వారా కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి

కురుస్తున్నటువంటి భారీ వర్షాల ద్వారా నదులలో కొత్త నీరు వచ్చి చేరడంతో త్రాగునీరు కలుషితమై ప్రజలు అనేక విష జ్వరాలకు గురవడం జరుగుతున్నది. కావున జిహెచ్ఎంసి అధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు సాధ్యమైనంతవరకు కలుషితం లేని నీరును అందించాలని. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి బస్తి దావఖానాలలో నిత్యం వైద్యులు మరియు ప్రజలకు సరిపడా మందులు సమకూర్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు సూచించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి

Related Posts

You cannot copy content of this page