ఏపీ: సీఎం జగన్ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం నేడు గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. బుధవారం ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి…
కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన
కురిసిన భారీ వర్షాల ద్వారా కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి కురుస్తున్నటువంటి భారీ వర్షాల ద్వారా నదులలో కొత్త…
Sunkireddy Raghavender Reddy who started the water treatment center at BC Gurukul School. బిసి గురుకుల పాఠశాలలో నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. సాక్షిత ప్రతినిధినాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహాత్మా…