వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ కిందికుంట పార్క్…

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

దేవాలయాల నిర్మాణం చేసి దేవుని విగ్రహ ప్రతిష్ఠాపన

దేవాలయాల నిర్మాణం చేసి దేవుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంతో గ్రామాలకు మంచి జరుగుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. సాక్షిత : అమీన్‌పూర్‌ మండలం వడక్‌పల్లి గ్రామంలో శ్రీకోదండసీతారామచంద్ర, ఆంజనేయ మహావిగ్రహ ప్రతిష్ఠాపనామహోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా కాంగ్రెస్…

మునిసిపల్ ఔట్సోర్సింగ్ వారిని పెర్మనెంట్ చేసి జీతాలను పెంచాలి.

మునిసిపల్ ఔట్సోర్సింగ్ వారిని పెర్మనెంట్ చేసి జీతాలను పెంచాలి.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్. కుత్బుల్లాపూర్ మండలం మునిసిపల్ కార్మికుల సమావేశం నేడు షాపూర్ నగర్లోని పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యూసుఫ్ హాజరై మాట్లాడారు. ఈ…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ..

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు.

: ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?…

శంకర్‌పల్లికౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి: యెమ్మెల్యె

బిఅర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినవారు పార్టీ మారాలనుకుంటే ఆ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని చేవెళ్ల యెమ్మెల్యె యాదయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో యెమ్మెల్యె మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఅర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు…

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు……

2024 ఎన్నికల్లో నన్ను గెలిపించండి…. అభివృద్ధి చేసి చూపిస్తా

శ్రీనగర్ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత నాది కాలనీ సమస్యలను గెలిచిన ఆరు నెలల్లో పరిష్కరిస్తా …. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని* తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికి అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడొద్దని తెలుగుదేశం పార్టీ…

సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన NSUI రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బల్మూరి

తెలంగాణ వెస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేసి TSPSC లో జరిగిన అవకతవకలును పేపర్ లీకేజీ చేసిన అధికారులను కాపాడుకున్న ఘనత కల్వకుంట్ల కుటుంబం మరియు గత ప్రభుత్వంనిది. ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులోనే ముఖ్య…

You cannot copy content of this page