శంకర్‌పల్లికౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి: యెమ్మెల్యె

Spread the love

బిఅర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినవారు పార్టీ మారాలనుకుంటే ఆ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని చేవెళ్ల యెమ్మెల్యె యాదయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో యెమ్మెల్యె మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఅర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు రాధ, లక్ష్మమ్మ, శ్వేత, శ్రీనాథ్, అశోక్, గోపాల్, చంద్రమౌళి ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page