కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జిహెచ్ఎంసి బస్తీ బోర్ వెల్ మరమ్మతుల పనులను పర్యవేక్షించారు

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జిహెచ్ఎంసి బస్తీ బోర్ వెల్ మరమ్మతుల పనులను పర్యవేక్షించారు. అనంతరం శివాజీ నగర్ లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తక్షణమే స్థానికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లం, బాలయ్య, తులసి, కె.వి టైలర్, లింగం, గీత, సునీత, వసంత, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page