సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జిహెచ్ఎంసి బస్తీ బోర్ వెల్ మరమ్మతుల పనులను పర్యవేక్షించారు. అనంతరం శివాజీ నగర్ లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తక్షణమే…
బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి స్థానికులతో కలిసి DS కాలనీ (హరిజన బస్తి) లో నూతనంగా జరుగుతున్నా విడిసిసి అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం AE మొహమ్మద్ రషీద్,BRS పార్టీ డివిజన్…