అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

Spread the love

బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి స్థానికులతో కలిసి DS కాలనీ (హరిజన బస్తి) లో నూతనంగా జరుగుతున్నా విడిసిసి అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం AE మొహమ్మద్ రషీద్,BRS పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా,నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి,ఏర్పుల సత్యనారాయణ,వర్క్ ఇన్స్పెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page