శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … సాక్షిత ; 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం..

భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించనున్న CM రేవంత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం…

ములుగు గట్టమ్మ వద్ద నూతన కలెక్టర్ సముదాయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ సముదాయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఈ ఏడాది లోపు పూర్తి చేసి ప్రారభించుకోవాలనిదీనికి గాను సంబంధిత కాంట్రాక్టర్ పనులు గడువు లోపు పూర్తి చేసే విధంగా చూడాలని మంత్రి అన్నారు

కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య

అంచనా విలువ12 కోట్ల 30 లక్షలు దొరవారిసత్రం మండలం దుప్పల వారి కండ్రిగ కాలనీ వెదురు పట్టు నందు చెంబెడు ఆర్ & బి రోడ్డు నుండి తొగరముడి మీదుగా కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య…

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నానిసాక్షిత : శాస్త్రొక్త పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే….*-అమ్మలుగన్న అమ్మ శ్రీ కొండలమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై…

జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ -2 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి

జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ -2 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ . మద్దూరు,కంకిపాడు మండలం, కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య…

భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్.

భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం…

మంత్రి పొన్నం ప్రభాకర్ ని హైదరాబాద్ లో కలిసిన శ్రీ వేంకటేశ్వర దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు

మంటపం, గోపురం నిర్మాణ పనులను ప్రారంభించడానికి ఆహ్వానంహుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి మంటపం, గోపురం నిర్మాణ పనులను ప్రారంభించడానికి తేది : 16 – 2 – 2024 శుక్రవారం రోజున రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ…

నిర్మాణ అనుమతులు కు ఎవరి ప్రమేయం అవసరం లేదు-జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌

టిఎస్‌ బిపాస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా త్వరితగతిన ఆమోదించడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశాన్ని నగరపాలక సంస్థ…
Whatsapp Image 2024 01 23 At 12.58.19 Pm

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ లోని 25వ వార్డు సాయి బాలాజీ కాలనీలో రూ.21 లక్షల వ్యయం మరియు 21 వార్డులో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు…

You cannot copy content of this page