జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ -2 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి

Spread the love

జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ -2 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ .

మద్దూరు,
కంకిపాడు మండలం,

కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ -2 కార్యక్రమంలో పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలను మరియు వైద్య సేవలు పొందడానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి ప్రసంగించి అనంతరం వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్డులతో పాటు మందులు మరియు కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

ఈ కార్యక్రమంలో కంకిపాడు మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు మద్దూరు గ్రామ ప్రజలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page