జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ -2 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ . మద్దూరు,కంకిపాడు మండలం, కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య…
సాక్షిత : దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డిరాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు కోవూరు మండలం పడుగుపాడు-2 సచివాలయం నందు జరిగిన ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు…
రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..* పేదలకు ఆరోగ్య భరోసా.. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు : MLA డాక్టర్…
వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వడ్డెoగుంట సచివాలoలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్ క్యాంపులను ప్రారంభించారు.* బొల్లాపల్లి మండలం వడ్డెoగుంట గ్రామం లో నిర్వహించిన…
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజని , వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు , మాజీ శాసనసభ్యులు…
కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ [ సాక్షిత : ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జగనన్న ఆరోగ్య…
సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని స్థానిక 22, 23, 24 వార్డు సచివాలయంలో “జగనన్న ఆరోగ్య సురక్ష” క్యాంపును ప్రారంభించిన..-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి..*నరసరావుపేట పట్టణంలోని స్థానిక 22, 23, 24 వార్డులకు సంబంధించిన సచివాలయం ఆవరణంలో నేడు జగనన్న…
సాక్షిత : ప్రజారోగ్యానికి భరోసా-జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలo కారుమంచి సచివాలoలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్…
ఏలూరు జిల్లా…. లింగపాలెం మండలం తోచిలకరాయుడుపాలెం పంచాయతీలో ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈవో రవికుమార్, వైయస్సార్ మండల పార్టీ అధ్యక్షులు కొటారి మోహనరావు, ఏపీ లీడ్ క్యాప్ డైరెక్టర్ సొంగ…
గండేపల్లి – కొణతాలపల్లి గ్రామాల్లో “జగనన్న ఆరోగ్య సురక్ష” కేంద్రాలను సందర్శించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
సాక్షిత: జగనన్న ఆరోగ్య సురక్ష – ప్రజలందరికీ ఆరోగ్య రక్ష.. మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ..రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్య బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది : MLC డాక్టర్ మొండితోక…