ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Spread the love

ఏలూరు జిల్లా…. లింగపాలెం మండలం తోచిలకరాయుడుపాలెం పంచాయతీలో ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈవో రవికుమార్, వైయస్సార్ మండల పార్టీ అధ్యక్షులు కొటారి మోహనరావు, ఏపీ లీడ్ క్యాప్ డైరెక్టర్ సొంగ సందీప్, లింగపాలెం మండల సచివాలయాల కన్వీనర్ అన్నపనేని శాంతారావు, మండల వైస్ ఎంపీపీ వన్ మట్టా సురేష్, పంచాయతీ ప్రెసిడెంట్ హృదయ రాజు, ఇద్దరు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

873bff89 93b2 4af0 898a 12caddea4921

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page