శ్రీనివాస్ నగర్ పార్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ పార్క్ పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ , కాంట్రాక్టర్ తో కలిసి పర్యవేక్షించారు. పార్క్ లెవలింగ్ ట్రాక్ మరియు డెవలప్మెంట్, శ్రీనివాస్…

స్మార్ట్ సిటీ పనులను సమీక్షించిన కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులపై స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ సమీక్షించారు. ఐట్రిపుల్…

నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ 1ఈ మరియు అకృతి అపార్ట్మెంట్స్ వద్ద రూ : 10లక్షలు & 5లక్షలు వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ .…

ఓపెన్ నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజిన్ పరిధిలోని పరికి చెరువు నుండి ఆల్విన్ కాలనీ ఫేస్ 2 మీదుగా పైప్ లైన్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న ఓపెన్ నాలా, వరద నీటి కాలువ పైపులైన్లలో జరుగుతున్న పూడికతీత పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…

బహదూర్ పల్లిలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలోని 10వ వార్డులోని టేక్ మహీంద్రా రోడ్డులో రూ.23 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ బొంగూనురి నవిత శ్రీనివాస్ రెడ్డి తో కలిసి…

ములుగు గట్టమ్మ వద్ద నూతన కలెక్టర్ సముదాయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ సముదాయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఈ ఏడాది లోపు పూర్తి చేసి ప్రారభించుకోవాలనిదీనికి గాను సంబంధిత కాంట్రాక్టర్ పనులు గడువు లోపు పూర్తి చేసే విధంగా చూడాలని మంత్రి అన్నారు

వాటర్ పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్28&30వ డివిజన్ పరిధిలో రూ : 10లక్షల వ్యయంతో హెచ్ఎండబ్ల్యూఎస్, మెగా ఓఆర్ఆర్ ఫేస్ -2 వారు నూతనంగా చెప్పాడుతున్న పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పర్యవేక్షించారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పైప్ లైన్…

మార్చి 6వ తేదీ నాటికి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు..

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన.._*-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..మార్చి 6వ తేదీ నాటికి పనులను అని పూర్తికావాలి అధికారులను నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.. మార్చి 8వ తేదీ కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రభుత్వ అధికారులు…

బౌరంపేట్ లోని 17వ వార్డులో రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపెట్ లోని 17వ వార్డులోని పెద్దచెరువు కట్ట మైసమ్మ ఆలయం నుండి మెయిన్ రోడ్డు వరకు రూ.24 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు రు.6 లక్షల వ్యయంతో నూతన నిర్మిస్తున్న…

భౌరంపేట్ లోపలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో 30 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ లోని పెద్ద చెరువు కట్ట మీద చేపడుతున్న నూతన…

You cannot copy content of this page