నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్28&30వ డివిజన్ పరిధిలో రూ : 10లక్షల వ్యయంతో హెచ్ఎండబ్ల్యూఎస్, మెగా ఓఆర్ఆర్ ఫేస్ -2 వారు నూతనంగా చెప్పాడుతున్న పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పర్యవేక్షించారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పైప్ లైన్ పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గత కొద్ది రోజులుగా 28&30 వ డివిజన్ లో ప్రజలకు మంజీరా నీటి సమస్య మెయిన్ లైన్ జామ్ అవడం వల్ల నూతనంగా పైప్ లైన్ పనులు చేపడుతున్నారు దీనివల్ల ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ లైన్ మెన్ లు సమరసింహారెడ్డి, మేకల బాలకృష్ణ, మునిసిపల్ ఇంజనీర్ రవి , కాంట్రాక్టర్ , తదితరులు పాల్గొన్నారు.
వాటర్ పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్
Related Posts
త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం
SAKSHITHA NEWS త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం కాళేశ్వరం కమిషన్కు తెలిపిన విజిలెన్స్ డీజీ హైదరాబాద్, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదికను త్వరలోనే అందించనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కొత్తకోట శ్రీనివా్సరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరం…
‘ఈ ప్రభుత్వంలో ప్రాణాలకే భరోసా లేదే’.. కాంగ్రెస్పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
SAKSHITHA NEWS ‘ఈ ప్రభుత్వంలో ప్రాణాలకే భరోసా లేదే’.. కాంగ్రెస్పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు..!! తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యను నిరసిస్తూ చేపట్టిన నిరసనను కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విరమించుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ…