నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

Spread the love

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ 1ఈ మరియు అకృతి అపార్ట్మెంట్స్ వద్ద రూ : 10లక్షలు & 5లక్షలు వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ . డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, నాయకులు దశరథ్, ఇంజనీర్ అరుణ్, కాంట్రాక్టర్ , స్థానిక వాసులు వారణాసి కిరణ్,శివ, జీవన్ రెడ్డి ,రమేష్ రెడ్డి, నాగి రెడ్డి, సతీష్, గీత, రజిత, కిరణ్ మై, అనిల్, రాజేందర, రామకృష్ణ, సురేష్ సుధాకర్ రెడ్డి, విశ్వ, హరీష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page