నూతన జ్యువెలర్స్ షాప్ ను సందర్శించిన మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి

స్థానికంగా నూతనంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ షాపును రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సాయంత్రం సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సాయిని నాగేశ్వర్ రావు,కుంభం…

ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం

ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదానికి ‘కోపం కలిగించేది’ అని అర్థం. పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి(Ugadi 2024) ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది…

నూతన వధూవరులను ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, టిపిసిసి కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైలురాయి తండ గ్రామానికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

వర్థన్నపేట మండల కేంద్రం లోని ఎం.ఎం ఫంక్షన్ లో తిరుపతి రజిత- సురేష్ ల మరియు తాళ్లకుంట తండా లో వాంకుడోత్ వసంత – కళ్యాణ్ నాయక్ ల మరియు ఇల్లంద గ్రామంలో తాటికాయల అవినాష్ – రవళి ల మరియు…

నూతన వధూవరులకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆశీర్వాదం

కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పలు కొత్త జంటలను ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు నాయకన్ గూడెం టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నాయక న్ గూడెంలో లిక్కి వెంకటేశ్వర్లు కుమారుడు…

కొండకల్ గ్రామంలో నూతన దేవాలయాల నిర్మాణం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల మరియు శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి అమ్మవారు మరియు కొండపోచమ్మ అమ్మవార్ల నూతన దేవాలయాలు నిర్మించడానికి శ్రీ మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ…

నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసిబి డైరెక్టర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కామేపల్లి మండలం బండిపాడు గ్రామానికి చెందిన గుగులోత్ బావ్ సింగ్ – విజయల కూతురు ఐశ్వర్య- లోకేష్ ల వివాహానికి డిసిసి బి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ హాజరై నూతన వధూవరులను అక్షింతలు…

నూతన వధూవరులకు దయాకర్ రెడ్డి ఆశీర్వాదం

ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన పలు శుభకార్యక్రమాలకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి హాజరయ్యారు. ఖమ్మం సారథినగర్ లోని గుర్రం జగన్మోహన్ రావు ఫంక్షన్ హాల్లో జరిగిన పిల్లి వెంకటేశ్వర్లు కుమార్తె వివాహానికి, వాసవి…

యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

యాదగిరిగుట్ట : యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ సాయంత్రం కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రధానాలయంలోని మూలవరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌ హోదాలో తొలిసారి ఆలయానికి వచ్చిన రాధాకృష్ణన్‌కు పూజారులు సంప్రదాయ స్వాగతం పలికారు. ప్రభుత్వ…

You cannot copy content of this page