నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

Spread the love

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సాయిని నాగేశ్వర్ రావు,కుంభం వెంకన్న,లింగాల సైదులు,మంద లింగరాజు,వల్లాల బుచ్చయ్య,మామిడి శోభన్ దేవలింగం తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page