మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

Spread the love

మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం లో ముడుచింతల పల్లి గ్రామం లో ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేసిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే మల్లారెడ్డి ,ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు మరియు మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగాడి లక్ష్మా రెడ్డి , ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతొ కలసి BRS పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి నీ గెలిపించాలని కొరడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page