నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసిబి డైరెక్టర్

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

కామేపల్లి మండలం బండిపాడు గ్రామానికి చెందిన గుగులోత్ బావ్ సింగ్ – విజయల కూతురు ఐశ్వర్య- లోకేష్ ల వివాహానికి డిసిసి బి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో గుగులోతు లాల్ సింగ్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు గుగులోతు బాసూ, గుగులోతు కిషన్, తిమట్ల అనిల్, గుగులోతు రాకేష్, జటోత్ రామ, జాటోతు శ్రీ రామ్, గుగులోతు క్రిష్ణ, జాటోతు సుక్కో, కనబోయిన బిక్షం, కుర్సం రవి, కూర్సం రామమూర్తి, కనబోయీన వెంకట్రం, గుగులోతు పంతులు, గుగులోతు వస్త్రం, ముత్తెబోయిన సురేష్, ముత్తెబోయిన సత్యనారాయణ, కురసం నాగేశ్వరరావు, గుగులోతు లచ్చిరాం, గుగులోతు కృష్ణ, గుగులోతు రమేష్, కురుసం సుధాకర్, గుగులోతు సక్రు, గుగులోతు రామారావు, ముత్తెబోయిన నాగరాజు, తిమ్మట్ల వెంకన్న, బోల్ల కృష్ణ, మేకల మల్లికార్జునరావు, గూగుల్ ఎర్త్ సందీప్, బానోతు సక్రు, బానోత్ రాజు, గుగులోత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page