యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

యాదగిరిగుట్ట : యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ సాయంత్రం కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రధానాలయంలోని మూలవరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌ హోదాలో తొలిసారి ఆలయానికి వచ్చిన రాధాకృష్ణన్‌కు పూజారులు సంప్రదాయ స్వాగతం పలికారు. ప్రభుత్వ…

వచ్చే నెల 9న తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వ దినాన వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

నూతన గృహప్రవేశానికి హాజరైన సరిత తిరుపతయ్య

గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో టీచర్ కృష్ణయ్య నూతన గృహప్రవేశానికి హాజరైన జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య . సరితమ్మ తో పాటు మధుసూదన్ బాబు , డిటిడిసి నరసింహ , భాస్కర్ యాదవ్ నాగేంద్ర యాదవ్ తుమ్మల…

ప్రసూన్న నగర్ సంక్షేమ సంఘం, శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం దేవాలయ కమిటీ నూతన పాలకవర్గం సభ్యుల ఎన్నిక..

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 132-జీడిమెట్ల డివిజన్ ప్రసూన్న నగర్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గం సభ్యులు మరియు శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం దేవాలయ నూతన పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ 1ఈ మరియు అకృతి అపార్ట్మెంట్స్ వద్ద రూ : 10లక్షలు & 5లక్షలు వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ .…

నూతన రోడ్డు నిర్మాణానికి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాయల నుండి వేణుగోపాలవారి పాలెం మీదగా సాలెంపాలెం వరకు ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ…

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ లో నూతన కమిటీ

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ లో నూతన కమిటీ ఎన్నిక కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, మెడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ0

పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల పట్టాలు పంపినిచేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ ,మరియు వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,…

95 వ వార్డు రత్నగిరి నగర్ లో నూతన స్పోర్ట్స్ థీమ్ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అదీప్ రాజ్…

పెందుర్తి మండలం 95 వ వా ర్డు లో సుమారు ఒక కోటి 78 లక్షల నిధులతో నూతనంగా స్పోర్ట్స్ టీం పార్కును స్థానిక ఎమ్మెల్యే అజిత్ రాజ్ చేతుల మీదుగా 95వార్డ్ కార్పొరేటర్ మమ్మనదేవుడు ఎనిమిదోవ జోన్ కమిషనర్ సమక్షంలో…

తమిళ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రిగ్ కళగం పార్టీ సభ్యత్వం కోసం నూతన యాప్.

యాప్ ప్రారంభించిన వెంటనే 18సెకన్లలో 21లక్షల సభ్యత్వ నమోదు. సభ్యత్వ నమోదు చేసుకున్న 7లక్షల మంది.

You cannot copy content of this page