నూతన రోడ్డు నిర్మాణానికి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి

Spread the love

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాయల నుండి వేణుగోపాలవారి పాలెం మీదగా సాలెంపాలెం వరకు ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ ఉల్లిపాలెం నుండి సాలెంపాలెం వరకు ప్రధాన రహదారిని 3.70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page