కాంగ్రెస్ గెలుపు ఎవరు ఆపలేరు

Spread the love

పాలమూరు గొంతు పార్లమెంట్లో పక్క

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్ :

◆ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల పరిధిలోని మోగిలిగిద్ద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోగిలిగిద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page