నూతన రోడ్డు నిర్మాణానికి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాయల నుండి వేణుగోపాలవారి పాలెం మీదగా సాలెంపాలెం వరకు ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ…
Whatsapp Image 2024 01 05 At 2.10.51 Pm

రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ పరిపాలన కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.

చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.…

చట్టం ముందల అందరూ సమానులే – ఎమ్మెల్యే సింహాద్రి

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే..-సింహాద్రి రమేష్ బాబు విద్యార్థులు, ఉద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డిన వ్యక్తి చంద్రబాబు – రైతు విభాగం జోనల్ ఇంచార్జ్ కడవకొల్లు నరసింహారావు కృష్ణాజిల్లా: అవనిగడ్డ నియోజకవర్గ వైయస్సార్…

ప్రజా సంక్షేమమే తన క్షేమంగా భావించే నాయకుడు మన జగనన్న:శాసనసభ్యులు సింహాద్రి.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోడూరు మండలం వి. కొత్తపాలెం గ్రామ సచివాలయం పరిధిలో గడపగడపకు తిరుగుతూ ఏవైనా సమస్యలు ఉంటే అడిగి మరీ తెలుసుకొని తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.ఈ మూడేళ్లలో ప్రజలకి అందించిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు……

ఘనంగా చిత్తారు సింహాద్రి యాదవ్ జన్మ దిన వేడుకలు

ఘనంగా చిత్తారు సింహాద్రి యాదవ్ జన్మ దిన వేడుకలు సింహాద్రికి నామ ఆశీస్సులు ఆశీస్సులు అందజేసి, శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, శ్రేయోభిలాషులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా నాయకులు, జిల్లా టెలికాం…

You cannot copy content of this page