నూతన రోడ్డు నిర్మాణానికి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాయల నుండి వేణుగోపాలవారి పాలెం మీదగా సాలెంపాలెం వరకు ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ…

కంఠాత్మకూర్ వాగు పై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 3,000 కోట్లు

జీవో విడుదల చేసిన రాష్ట్రప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు గ్రామీణ ప్రాంతాల్లో 38,094,అర్బన్ ప్రాంతాల్లో 57,141 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

గుడివాడలో కోటి 65లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సిపి నేతలు

వైఎస్ఆర్సిపి హయంలో గుడివాడ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు జరిగాయి- నాయకులు -ఎమ్మెల్యే కొడాలి నాని కృషితో వేలాదికోట్లతో గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించదు…. వారి ధ్యాసంతా ప్రజలకు కలిగే ప్రయోజనాలను అడ్డుకోవడమే గుడివాడ: గుడివాడ పట్టణంలో కోటి 65లక్షల…

నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన..

నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.. భూమి పూజలో పాల్గొననున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ….
Whatsapp Image 2024 01 19 At 11.59.39 Am

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి,రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోనితంగడపల్లి 15వ వార్డులోఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు నిర్మాణానికిమున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారుపనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి చెప్పడం జరిగినది.అనంతరం వార్డులో మొత్తం తిరిగారు. ఇంకా నిర్మించాల్సినటువంటి…

భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం హర్షణీయం

భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం హర్షణీయం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన మాట నిలుపుకున్న నాయకుడు జగదీష్ రెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యాపేట రియల్ ఎస్టేట్…

భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి

మంత్రి జగదీశ్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన పంతంగి వీరస్వామి గౌడ్ సాక్షిత : దినదినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనం కోసం స్థలం కేటాయించడంతోపాటు నిర్మాణానికి నిధులు కేటాయించాలని సూర్యాపేట జిల్లా…

హమాలీ భవన నిర్మాణానికి స్థలం మంజూరుచేయించినందుకు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

హమాలీ భవన నిర్మాణానికి స్థలం మంజూరుచేయించినందుకు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని సన్మానించిన హమాలీ సంక్షేమ సంఘం సభ్యులు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని హమాలీ వర్కర్స్ సంక్షేమ సంఘం సభ్యులు తమకు భవన నిర్మాణానికి స్థలం మంజూరుచేయించినందుకు…

60 లక్షలు మార్కెట్ కమిటీ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

60 లక్షలు మార్కెట్ కమిటీ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నదిపెల్లి దివాకర్ రావు … లక్షెట్టిపేట పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో 60 లక్షల మార్కెట్ యార్డ్ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి…

You cannot copy content of this page