కంచికచర్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Spread the love

మహా సుదర్శన యాగంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

కంచికచర్ల పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ కాశీ విశ్వనాధుని (శివాలయం) ఆలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు …

అనంతరం శ్రీ విశ్వక్సేన మహా సుదర్శన యాగంలో పాల్గొని…. పూజలు నిర్వహించారు…. తిరుపతి నుండి విచ్చేసిన అర్చకులు జ్వాలాతోరణం, విజయ గణపతి, పూర్ణహుతి పూజలు నిర్వహించి…. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి వేద ఆశీర్వచనాలు అందించారు …..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు …

Related Posts

You cannot copy content of this page